ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: అమిత్‌షాను మర్యాద పూర్వకంగా కలిశా: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-24T18:28:16+05:30

అమిత్‌షాను మర్యాద పూర్వకంగా కలిశానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah)ను మర్యాద పూర్వకంగా కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారతానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) కుటుంబ అవినీతిపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నానని అన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కుట్రలు చేస్తున్నారని, తన కార్యకర్తలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల (TRS Leaders) దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. సీఎం కేసీఆర్‌ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-24T18:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising