ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ అదృశ్యం

ABN, First Publish Date - 2022-07-28T17:39:31+05:30

ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. బాలానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల సుభాష్‌నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బాలానగర్‌: ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. బాలానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల సుభాష్‌నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద నివాసముండే వంగ శ్రీనివాస్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.  భర్త మరణంతో  భార్య వంగదుర్గ(42) అనారోగ్యం బారిన పడింది. ఆమె కొన్ని రోజులుగా మందులు వాడడం మానేసిందని,  అప్పటినుంచి ఆమె ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి వస్తుండేది. ఈనెల 26న ఇంటి ఎదురుగా  నిర్మాణం జరుగుతున్న  వారి కారులో వెళ్లి బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తాలో దిగి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పోయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు వంగ జాషువా పోలీసులకు బుధవారం సాయంత్ర ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Updated Date - 2022-07-28T17:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising