ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS Sabha: భారీ ర్యాలీతో మునుగోడు బయలుదేరిన మంత్రి తలసాని, దానం, మేయర్

ABN, First Publish Date - 2022-08-20T16:15:50+05:30

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, నేతలు తరలివెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ (TRS) ప్రజా దీవెన సభకు మంత్రులు, నేతలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని నెక్లెస్ రోడ్ నుండి భారీ ర్యాలీ‌తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender), మేయర్ గద్వాల విజయ లక్ష్మీ(Gadwala vijayalaxmi) మునుగోడుకు బయలుదేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.... ప్రజా దీవెన సభకు సిటీ నుండి 1300 కార్‌లలో ర్యాలీ స్టార్ట్ అవుతుందన్నారు. అన్ని ప్రాంతాలనుండి ఉప్పల్ బగాయత్ చేరుకొని.. సీఎం కాన్వాయ్ వెంట మునుగోడుకు స్టార్ట్ అవుతామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతకాని తనం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. ఏది ఏమైనా ప్రజలు కోరుకునేది గులాబీ జెండానే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 


Updated Date - 2022-08-20T16:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising