ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Puvvada: పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ అజయ్

ABN, First Publish Date - 2022-07-19T20:18:15+05:30

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): పోలవరం (Polavaram) ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రాచలం (Bhadrachalam) పక్కన ఉన్న 5 గ్రామాలను తామే ఆదుకున్నామని చెప్పారు. పార్లమెంట్ (Parliament)లో బిల్లు పెట్టి 5 గ్రామాలను.. తెలంగాణ (Telangana)లో కలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారీ వరదలు వస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan reddy) బాధితులను కలిశారా? అని ప్రశ్నించారు. గవర్నర్ (Governor) పర్యటిస్తే ఏం ఉపయోగం.. కేంద్ర మంత్రులు వస్తే ఉపయోగమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy)కి ఇసుక, నోటూ, మూటలు తప్ప ఇంకేమీ తెలీదని విమర్శించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ (CM Jagan)పై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-19T20:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising