ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2022-04-19T16:28:51+05:30

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంగళవారం పాతబస్తీలో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంగళవారం పాతబస్తీలో పర్యటిస్తున్నారు. రూ.495.75 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 2.55 కోట్లతో ఏర్పాటు చేసిన మీర్ ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించారు. అలాగే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన, రూ. 108 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన బహదూర్ పుర ఫ్లైఓవర్‌‌ను ప్రారంభించనున్నారు. రూ. 36 కోట్లతో  జీహెచ్ఎంసీ చేపట్టిన ముర్గి చౌక్  పునర్మిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ. 21.9 కోట్లతో చేపట్టిన మీరాలం మండి పునర్నిర్మాణం, చార్మినార్ ఏరియాలో రూ. 30 కోట్లతో జీహెచ్ఎంసీ చేపట్టిన సర్దార్ మహాల్ రీస్టోరేషన్ అండ్ డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత కార్వాన్ నియోజకవర్గంలో రూ. 297.30 కోట్లతో జలమండలి చేపట్టిన సీవరేజ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-19T16:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising