ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana:నిద్రమత్తులో భవనం నుంచి పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-16T16:32:55+05:30

నిద్రమత్తులో ఓ వ్యక్తి మూడో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. (Jagadgirigutta) జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ 24, రూమ్ 25లో బండమీది గోపి అనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Telangana: నిద్రమత్తులో ఓ వ్యక్తి మూడో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. (Jagadgirigutta) జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ 24, రూమ్ 25లో   బండమీది గోపి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాత్రి 3 గంటల సమయంలో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-16T16:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising