రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్
ABN, First Publish Date - 2022-06-04T01:23:46+05:30
Telangana: రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ కే.లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎంపికచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్ను రాజ్యసభకు పంపనున్నారు. రేపు లక్ష్మణ్ ఢిల్లీ నుంచి
Telangana: రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ కే.లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎంపికచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్ను రాజ్యసభకు పంపనున్నారు. రేపు లక్ష్మణ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 5గంలకు పార్టీ కార్యాలయం వద్ద లక్ష్మణ్కు అభినందన సభ ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-06-04T01:23:46+05:30 IST