ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: కృష్టంరాజు మరణం బీజేపీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు..

ABN, First Publish Date - 2022-09-11T20:33:08+05:30

కృష్టంరాజు అంత్యక్రియల ఏర్పాట్లుపై సీఎస్ సోమేష్ కుమార్‌తో మాట్లాడినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలుగు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్టంరాజు (Krishnam raju) అంత్యక్రియల ఏర్పాట్లుపై సీఎస్ సోమేష్ కుమార్‌తో మాట్లాడినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. జుబ్లీహిల్స్‌లోని కృష్టంరాజు నివాసంలో ఆయన పార్ధివదేహంపై పుష్పగుచ్చములుంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్టంరాజు మరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ప్రభాస్‌ (Prabhas)తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభిమానుల సందర్శనార్ధం కృష్టంరాజు భౌతికకాయాన్ని ఉంచేందుకు ఏదైనా గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్‌ను కోరానన్నారు. కృష్టంరాజు మరణం బీజేపీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని, తనను  తమ్ముడిగా ప్రేమించేవారని కిషన్ రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-09-11T20:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising