ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

ABN, First Publish Date - 2022-07-26T16:53:25+05:30

Hyderabad: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీన్ని నిరసిస్తూ నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీన్ని నిరసిస్తూ నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రెడ్డి, బోసు రాజు తదితరులు హాజరయ్యారు. బీజేపీ దమననీతికి నిరసనగా దీక్ష చేస్తున్నామన్న వారు తెలిపారు. ఈడీ కార్యాలయం నుంచి సోనియాగాంధీ బయటకు వచ్చే వరకు దీక్షలో పాల్లొంటామని పార్టీ నాయకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-26T16:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising