ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: BJP రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసనకు Congress యత్నం

ABN, First Publish Date - 2022-07-03T20:07:09+05:30

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి కాంగ్రెస్ (Congress) నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) నేతృత్వంలో గాంధీభవన్ నుంచి బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల బెలూన్‌లను ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫిషర్మన్ కాంగ్రెస్ ఛైర్మెన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించిన ప్రధాని మోదీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని బీజేపీ నాయకులు మోదీకి భజన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఇసుమంత కూడా లేదని సాయి కుమార్ అన్నారు.

Updated Date - 2022-07-03T20:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising