ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secunderabad రైల్వే స్టేషన్ విద్వంసం Case.. పోలీసుల అదుపులో సుబ్బారావు, శివ

ABN, First Publish Date - 2022-06-23T18:19:33+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) విద్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) విద్వంసం కేసులో విచారణ  కొనసాగుతోంది. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు (Subbarao), శివ(Shiva)లను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో సుబ్బారావు, శివల పాత్రపై పోలీసులు ప్రస్తావించారు. హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్టులు పెట్టారని, ఆందోళనకు కావల్సిన లాజిస్టిక్స్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. A2 పృధ్విరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్ధి అని, విద్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు 63మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 55మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో మరో ఎనిమిది మంది ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-23T18:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising