ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ

ABN, First Publish Date - 2022-03-15T17:39:56+05:30

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. అటు పీపీకి కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారనేదానిపై లోతైన విచారణ జరిపారు. మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే జితేందర్ రెడ్డి డ్రైవర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-15T17:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising