ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: మైలార్దేవపల్లిలో బాంబు పేలుడు కలకలం

ABN, First Publish Date - 2022-02-27T17:58:36+05:30

హైదరాబాద్: మైలాదేవ్‌పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మైలార్దేవపల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్‌నగర్‌లో ఓ మహిళ చెత్త సేకరిస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ శరీరం చిధ్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో సంఘటన ప్రదేశానికి ఆధారాలు సేకరిస్తున్నారు. 


మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రంగముని, సుశీల దంపతులు రోడ్ల ప్రక్కన చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి, ఆనందనగర్ పారిశ్రామిక వాడలో చెత్త సేకరించేందుకు వెళ్లారు. భర్త రంగముని వేరే స్థలంలో చెత్త సేకరిస్తున్నాడు. సుశీల రాళ్ల మధ్య చెత్తను సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆమె అక్కడికక్కడే మృతిచెంది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Updated Date - 2022-02-27T17:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising