ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: స్కూటీపై వచ్చి చైన్ లాక్కెళ్లిన దుండగుడు

ABN, First Publish Date - 2022-01-05T16:52:12+05:30

నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చింతల్ మహేంద్ర నగర్‌లో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చింతల్ మహేంద్ర నగర్‌లో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ అయ్యింది. లత అనే మహిళ గత రాత్రి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా స్కూటీపై వచ్చి దుండగుడు మహిళ మెడలో చైన్‌ను లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత రాత్రి కేపీహెచ్‌బీలో ఓ మహిళ మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును  చైన్ స్నాచర్లు లాక్కెళ్లిన విషయం తెలిసిందే. వరుసగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండటంతో  ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-05T16:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising