ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ చూస్తూ..సంప్‌లో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2022-07-18T18:15:53+05:30

మొబైల్‌ చూస్తూ నీటి సంప్‌లో పడి చిన్నారి మృతి చెందాడు. నార్సింగ్‌ ఏఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. మధుచారి, కృష్ణవేణిల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నార్సింగ్‌ : మొబైల్‌ చూస్తూ నీటి సంప్‌లో పడి చిన్నారి మృతి చెందాడు. నార్సింగ్‌ ఏఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. మధుచారి, కృష్ణవేణిల ఏకైక కుమారుడు రాము (5). మధుచారి  కార్పెంటర్‌. శనివారం సాయంత్రం నల్లా రావడంతో నీరు పట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఈ క్రమంలో రాముకు ఫోన్‌ ఇచ్చారు. రాము మొబైల్‌ చూస్తూ ఇంట్లోని నీటి సంప్‌లో పడిపోయాడు. కొద్ది సేపటికి గమనించిన తల్లిదండ్రులు బాలుడిని బయటకు తీశారు. అపస్మాకర స్థితిలో ఉండడంతో నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-07-18T18:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising