ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-26T14:54:58+05:30

జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులుగా కరోనా కేసులు స్పల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,450 కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులుగా కరోనా కేసులు స్పల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,450 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదివారం 1,421 కేసులు, సోమవారం 1,439 కేసులు నమోదుకాగా మంగళవారం కేసుల సంఖ్య 11కు పెరిగి 1,450కి చేరింది. ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో 246 మందికి, శేరిలింగంపల్లి మండలంలో 152 మందికి, మల్కాజిగిరి సర్కిల్‌లో 245 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో 206 మందికి,  కూకట్‌పల్లి పరిధిలో 346 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, జ్వర సర్వేలో భాగంగా మంగళవారం వైద్య ఆరోగ్య బృందాలు నగరంలోని 50,112 ఇళ్లలో సమాచారాన్ని సేకరించాయి. 

Updated Date - 2022-01-26T14:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising