ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె నుంచి పట్నానికి..

ABN, First Publish Date - 2022-10-08T18:03:04+05:30

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాటపడుతున్నారు. జిల్లాలకు వెళ్లిన లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్టాండ్ల నుంచి ఇళ్లకు చేరేందుకు కనిపించని సిటీ బస్సులు

హైదరాబాద్‌ సిటీ: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాటపడుతున్నారు. జిల్లాలకు వెళ్లిన లక్షల మంది తిరిగి చేరుకుంటుండంతో శుక్రవారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు, సీబీఎస్‌ రద్దీగా మారాయి. బస్టాండ్లలో కుటుంబ సభ్యులతో దిగిన ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిటీ బస్సులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జేబీఎస్‌ నుంచి యూసు్‌ఫగూడకు ఆటోలో వెళ్లేందుకు రూ. 300-350 చార్జీ వసూలు చేస్తున్నారని యూసు్‌ఫగూడకు చెందిన సౌజన్య అన్నారు.

Updated Date - 2022-10-08T18:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising