ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమజ్జన కొలనుల వద్ద వాటర్‌ క్యాంపులు

ABN, First Publish Date - 2022-08-31T15:46:41+05:30

వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, నిమజ్జనాల కోసం ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసే కొలనుల వద్ద వాటర్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఎండీ దానకిశోర్‌ తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్‌ మాట్లాడుతూ.. గతంలో కేవలం ప్రధాన నిమజ్జన ఘట్టమైన 11వ రోజున మాత్రమే వాటర్‌ క్యాంపులు ఉండేవని, ఈసారి మాత్రం 3, 5, 7, 9 రోజుల్లో సైతం వాటర్‌ క్యాంపులుంటాయని చెప్పారు. మండపాల వద్ద సివరేజీ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో వాటర్‌బోర్డు డైరెక్టర్‌లు వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌, అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-31T15:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising