ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు

ABN, First Publish Date - 2022-01-21T17:21:40+05:30

యువతిని మోసం చేసిన యువకుడిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(24) మూడేళ్లుగా మేడ్చల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బోయిన్‌పల్లి: యువతిని మోసం చేసిన యువకుడిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(24) మూడేళ్లుగా మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ మహిళా వసతి గృహంలో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం తన సోదరి వివాహంలో ఆమెకు కరీంనగర్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌(26)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుంటానని ఆమెను అతడు నమ్మించి మోసం చేశాడు. వివాహం చేసుకోమని యువతి అడిగితే దాటవేస్తున్నాడు. బాధితురాలు నిలదీస్తే పెళ్లి చేసుకోనని చెప్పాడు. మోసం చేశాడంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2022-01-21T17:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising