ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు మంజీరా మాల్‌లో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-04T21:02:24+05:30

హైదరాబాద్ (Hyderabad): కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మంజీరా మాల్‌లో వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): కూకట్ పల్లి  హౌసింగ్ బోర్డు మంజీరా మాల్‌లో వ్యక్తి మృతి చెందాడు. రాజు అనే వ్యక్తి మూడున్నర ఏళ్లుగా పనిచేస్తున్నాడు మంజీరా మాల్‌లో హెచ్‌విఏసీ (HVAC) టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి యధావిధిగా విధులకు వెళ్లిన రాజు రాత్రి 11.45 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. బీజేపీ నేత గజ్జల యోగానందకు చెందిన మంజీరా మాల్‌లో రాజు విధులు నిర్వహిస్తున్నాడు. మృతుని కుతుంబ సభ్యులు పరిహారం కోసం అడగగా ఇది  బీజేపీ యోగానంద్  కార్యాలయం అంటూ, తమకు సంబంధం లేదంటూ యాజమాన్యం  బెదిరిస్తూ.. శవాన్ని తీసుకొని వెళ్ళాలని, రవాణా ఖర్చులకోసం రూ. 3వేలు ఇస్తామంటూ ఎగతాళి చేశారు. దీంతో న్యాయం చేయాలంటూ శవంతో బంధువులు ఆందోళన చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-10-04T21:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising