ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైటెన్షన్‌ స్తంభం ఎక్కి హల్‌చల్‌

ABN, First Publish Date - 2022-01-29T17:49:20+05:30

సైదాబాద్‌, సింగరేణి పిట్టలోని బస్తీకి చెందిన మోహన్‌బాబు (35) శుక్రవారం హైటెన్షన్‌ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే దూకుతానని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం డబ్బుల కోసం గంటన్నర పాటు హైడ్రామా

హైదరాబాద్/సైదాబాద్‌: సైదాబాద్‌, సింగరేణి పిట్టలోని బస్తీకి చెందిన మోహన్‌బాబు (35) శుక్రవారం హైటెన్షన్‌ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సుమారు గంటన్నర పాటు స్తంభం మీదే కూర్చుని అందరినీ ఆందోళనకు గురిచేశాడు. అనంతరం పోలీసుల అభ్యర్థన మేరకు కిందకు దిగాడు. అతడిని సైదాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోహన్‌బాబు జులాయిగా తిరుగుతాడని, రోజంతా మద్యం మత్తులో ఉంటాడని అతడి భార్య తెలిపింది. తాను కూలి పనులు చేసి పోషిస్తున్నానని, ఇద్దరు కూతుళ్లు, బాబు ఉన్నాడని వివరించింది. ఓ కూతురు మానసిక వికలాంగురాలని తెలిపింది. తన భర్త మానసికస్థితి సక్రమంగా లేదని, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పింది. 

Updated Date - 2022-01-29T17:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising