ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్ల మార్కెట్‌ ఖాళీ చేయండి: హైకోర్టు

ABN, First Publish Date - 2022-03-16T15:48:15+05:30

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలింపునకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో పలువురు అధికారులు వ్యక్తిగతంగా మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన అధికారులు 

హైదరాబాద్‌: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలింపునకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో  పలువురు అధికారులు వ్యక్తిగతంగా మంగళవారం హైకోర్టుకు హాజరయ్యారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మ హర్ష, మార్కెట్‌ కమిటీ పర్సన్‌ ఇన్‌ఛార్జి లక్ష్మణుడు, కార్యదర్శి నర్సింహారెడ్డిలు కోర్టుకు వచ్చారు. వ్యాపారులు, ఏజెంట్లు తమ సామగ్రి తరలించుకునేందుకు అధికారులు అనుమతించాలని హైకోర్టు పేర్కొంది. ఈనెల 18 నాటికి మొత్తం ఖాళీ చేయాలని కమిషన్‌ ఏజెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-16T15:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising