ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: అమ్మవారి విగ్రహం ధ్వంసం...ఇద్దరు ముస్లిం మహిళల అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-27T18:14:45+05:30

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ చింతలబస్తీలోని రాంలీల మైదానంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. కాగా నిన్న... ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు ముస్లిం మహిళలు అమ్మవారి దగ్గర ఉన్న సింహాన్ని చాకుతో ధ్వంసం చేశారు. అడ్డుకున్న యువకునిపై కూడా చాకుతో దాడి చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళలను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-09-27T18:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising