ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ప్రమాద బాధితులకు

ABN, First Publish Date - 2022-06-26T16:45:55+05:30

కర్ణాటకలోని కాలబురగి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం మంజూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.24.50 లక్షల పరిహారం మంజూరు

హైదరాబాద్‌ సిటీ: కర్ణాటకలోని కాలబురగి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం  మంజూరు చేసింది. ఈ నెల 3న నగరానికి చెందిన పలువురు ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, కర్ణాటకలో దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించి మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ.3 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రూ.24.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేయనున్నారు.

Updated Date - 2022-06-26T16:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising