ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి : గవర్నర్‌

ABN, First Publish Date - 2022-08-09T06:07:54+05:30

‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ఉత్సవాల్లో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల చాయా చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.

ప్రదర్శనను ప్రారంభిస్తున్న గవర్నర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ఉత్సవాల్లో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల చాయా చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, తెలంగాణ విభాగం తరఫున ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను గవర్నర్‌ తమిళిసై సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ పతాకాన్ని పగలు, రాత్రి (24 గంటలు) వేళల్లో ఎగరవేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 20న భారత జాతీయ పతాక నియమావళిని సవరించిందన్నారు.

Updated Date - 2022-08-09T06:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising