ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూల్‌

ABN, First Publish Date - 2022-07-28T16:52:12+05:30

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఐదుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురి అరెస్ట్‌, పరారీలో ముగ్గురు

హైదరాబాద్/మన్సూరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఐదుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలో ఉంటున్న సిందే శివకుమార్‌ ఆటో డ్రైవర్‌. అతడు మరో మహిళ ఉమతో కలిసి డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని 12 మంది వద్ద రూ.3.50 లక్షలు, దుకాణాలు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ. 4 లక్షలు డబ్బులు వసూల్‌ చేశారు. అనంతరం వారికి నకిలీ ఇళ్ల పట్టా పత్రాలు ఇచ్చారు. పట్టా కాగితాను తెరచి చూడగా వారి పేర ఇళ్లు లేవు. దాంతో మోసం పోయానని గ్రహించిన బాధితురాలు శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివకుమార్‌, ఉమతో పాటు సరిత, రాజు, చంద్రవదన్‌న్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మోసం మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-07-28T16:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising