ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాపై తప్పుడు కేసులు బనాయించారు: ఎంపీ విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2022-04-07T02:14:45+05:30

కాంగ్రెస్‌ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిదంబరం, ఆజాద్‌ కలిసి తనపై, సీఎం జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. టెర్రరిస్ట్‌ దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనన్నారు. సభను చిదంబరం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చిదంబరం చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులని ఆయన ఘాటుగా విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని ఆయన పేర్కొన్నారు. పొరుగు దేశంపై సర్జికల్‌ దాడులు చేశారని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-07T02:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising