ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

ABN, First Publish Date - 2022-06-03T22:20:28+05:30

Telangana: కర్నాటక రాష్ట్రం కుల్బుర్గి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒక్కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Telangana: కర్నాటక రాష్ట్రం కుల్బుర్గి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా,  ఒక్కో క్షతగాత్రుడికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఆదేశించారు. 

Updated Date - 2022-06-03T22:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising