ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు రాజ్యాంగం మీద గౌరవం లేదు: ఈటల

ABN, First Publish Date - 2022-04-14T17:42:08+05:30

సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా  ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడం చేతకాని ముఖ్యమంత్రి రాజ్యాంగం మార్చాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సీఎం కేసీఆర్ దళిత జాతిని అవమానిస్తున్నారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచకుండా.. అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్, జగ్జివన్‌రామ్‌కు ఏడేళ్లలో కేసీఆర్ ఏనాడు పూలదండ వేయలేదని ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2022-04-14T17:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising