ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు

ABN, First Publish Date - 2022-11-24T03:40:28+05:30

రాష్ట్రంలో వ్యవసాయ, ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గురువారం అన్ని మండల కేంద్రా ల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గురువారం అన్ని మండల కేంద్రా ల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అనంతరం ఆ పార్టీ నేతలు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 24న మండల, 30న నియోజకవర్గ, డిసెంబర్‌ 5న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ నిరసన కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా జిల్లాకు ఒక ముఖ్యనేతను సమన్వయ కర్తగా నియమించారు.

Updated Date - 2022-11-24T03:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising