ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం: Ponnala

ABN, First Publish Date - 2022-02-22T19:13:28+05:30

సీఎం కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదమని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదమని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్... ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారని మండిపడ్డారు. సైకిల్ టెర్రరిస్ట్ అంటూ మోదీ మాట్లాడటం సరికాదన్నారు. చేతగాని అసమర్ధులు దేశాన్ని పాలిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-02-22T19:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising