ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ విద్యార్థులకు ప్రభుత్వ సాయం: సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-03-15T21:09:48+05:30

ఉక్రెయిన్‌లో చదువుతున్న 710 మంది విద్యార్థులను తెలంగాణకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న 710 మంది విద్యార్థులను తెలంగాణకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ విద్యార్థులకు ప్రభుత్వ సాయం చేస్తుందని, ఎంత ఖర్చు అయినా భరించి వారి భవిష్యత్‌ తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


అసలు హిజాబ్ వివాదం ఎందుకని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీశారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దేశంలో రాజకీయాలంటే పిక్నిక్‌లా మారాయన్నారు. కేంద్ర అసమర్ధ ఆర్థిక విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆరోపించారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్ర వైఖరి సరిగాలేదన్నారు. రాష్ట్రాల సమైక్యతను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్రం కంటే తెలంగాణ బెటర్‌ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.



Updated Date - 2022-03-15T21:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising