ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు

ABN, First Publish Date - 2022-08-16T01:12:13+05:30

Hyderabad: గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) రాజ్ భవన్లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ (At home) కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆఆర్ హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: గవర్నర్ తమిళి సై  (Governor Tamilisai) రాజ్ భవన్లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ (At home) కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్  హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో సమాచారం పంపింది. సీఎం వెళ్లకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు, ప్రతినిథులు కూడా వెళ్లలేదు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచాకొండ సీపీ మహేష్ భగవత్ మాత్రమే హాజరయ్యారు. గవర్నర్, కేసీఆర్ చివరగా హైకోర్టు చీఫ్ జడ్జి ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా తేనేటి విందుకు హాజరు కాలేకపోతున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తెలిపారు. కాగా పాదయాత్ర కారణంగా రాలేకపోతున్నానని బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. కరోన కారణంగా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 

Updated Date - 2022-08-16T01:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising