క్లినికల్ సైకాలజిస్ట్ నిరంజన్రెడ్డి కన్నుమూత
ABN, First Publish Date - 2022-12-24T04:09:56+05:30
ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ నిరంజన్రెడ్డి(80) కన్నుమూశారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ నిరంజన్రెడ్డి(80) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం కార్డియాక్ అరె్స్టతో కూకట్పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. క్లినికల్, చైౖల్డ్ సైకాలజి్స్టగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో కేరీర్ మొదలు పెట్టిన ఆయన.. 25ఏళ్లపాటు సేవలందించి పదవీవిరమణ చేశారు. అనంతరం రోషిణి కౌన్సిలింగ్ సెంటర్తోపాటు, పలు ఆస్పత్రుల్లో సైకాలజి్స్టగా పనిచేశారు.
Updated Date - 2022-12-24T04:09:57+05:30 IST