ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-05-20T00:34:46+05:30

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో మోసగించింది. ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని గజ్జి సుజాత కొందరి వ్యక్తుల నుంచి రూ. 3 కోట్ల వరకు డబ్బులు తీసుకుంది. కొంతకాలానికి వడ్డీ సరిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో మోసగించింది. ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని గజ్జి సుజాత కొందరి వ్యక్తుల నుంచి రూ. 3 కోట్ల వరకు డబ్బులు తీసుకుంది. కొంతకాలానికి వడ్డీ సరిగా చెల్లించకపోవడం, చిట్టీల డబ్బులు కూడా సమయానికి ఇవ్వకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని సుజాత బెదిరిస్తోందని బాధితులు సుమారు 100 మంది హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-20T00:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising