ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్వీ మోసం కేసులో రెండో రోజు ఈడీ విచారణ

ABN, First Publish Date - 2022-01-28T18:31:50+05:30

హైదరాబాద్: కార్వీ మోసం కేసులో రెండో రోజు శుక్రవారం ఈడీ విచారణ మొదలయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కార్వీ మోసం కేసులో రెండో రోజు శుక్రవారం ఈడీ విచారణ మొదలయ్యింది. కార్వీ ఎండి పార్థసారధితో పాటు సిఎఫ్‌వో కృష్ణహరిలను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ. 2,873 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. కార్వీ గ్రూప్ నుంచి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు నిగ్గు తేల్చింది. ఇప్పటికే రూ. 7వందల కోట్లు పార్థసారధికి చెందిన షేర్ హోల్డింగ్‌ను ఈడీ సీజ్ చేసింది. మిగిలిన రూ. 2వేల కోట్లు ఎక్కడకు తరలించారన్నదానిపై పార్థసారధి, కృష్ణహరిలను విచారణ చేస్తున్నారు. విదేశాలకు నగదు తరలించి ఉంటారన్న అనుమానంతో ఆధారాలు సేకరిస్తున్నారు. రూ. 2వేల కోట్లు ఏ విధంగా దారి మళ్లించారనే దానిపై ఈడి దృష్టి సారించింది.

Updated Date - 2022-01-28T18:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising