ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా బోనాలు

ABN, First Publish Date - 2022-08-09T05:41:33+05:30

శేరిలింగంపల్లి గ్రామంలో సోమవారం పోచమ్మ తల్లి ఆలయంలో రేవంత ముదిరాజ్‌ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు.

ఫలహారబండి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫలహారబండి ఊరేగింపులో ఎమ్మెల్యే గాంధీ

గచ్చిబౌలి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి గ్రామంలో సోమవారం పోచమ్మ తల్లి ఆలయంలో రేవంత ముదిరాజ్‌ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ఫలహారబండి ఊరేగింపును కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన అధ్య క్షుడు మారబోయిన రాజుయాదవ్‌, వివేకానందనగర్‌, చందానగర్‌ డివిజన్ల అధ్యక్షులు సంజీవరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రవీందర్‌గౌడ్‌, నాయకులు కృష్ణయాదవ్‌, పద్మారావు, కొండా విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

చందానగర్‌ (ఆంధ్రజ్యోతి): హుడాకాలనీలో సోమవారం  వైభవంగా పోచమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్‌ డివిజన అ ధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నాయకులు విమల్‌కుమార్‌, నరేంద్ర, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising