కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: Laxman
ABN, First Publish Date - 2022-07-04T01:44:26+05:30
తెలంగాణలో కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని.. అందుకు బీజేపీ సమర శంఖం పూరిస్తోందని...
సికింద్రాబాద్: తెలంగాణలో కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలని.. అందుకు బీజేపీ సమర శంఖం పూరిస్తోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. యోగి తరహా పాలన కావాలంటే బీజేపీ రావాలని లక్ష్మణ్ అన్నారు.
Updated Date - 2022-07-04T01:44:26+05:30 IST