ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు: బండి సంజయ్

ABN, First Publish Date - 2022-03-08T21:04:26+05:30

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కర్మన్‌ఘట్ హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోమాత రక్షకులపై దుండగులు దాడి చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం నెంబర్ వన్ ద్రోహి అని, యాగాలు ఎవరికోసం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-03-08T21:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising