ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్‌ భయపడుతున్నారు...

ABN, First Publish Date - 2022-08-28T20:58:04+05:30

బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad)‌: బీజేపీ (BJP)కి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్‌ (CM KCR) భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యువత ఆదివారం బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్‌ పాలనలో డబ్బులు ఇవ్వనిదే ఏ పని కావడం లేదని విమర్శించారు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై ఛీత్కారానికి కేసీఆరే కారణమని ఆరోపించారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని బండి సంజయ్‌ అన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌ (India)ను చూసి గర్విస్తుంటే...సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ (Minister KTR)లు మాత్రం చైనా (China)ను పొగుడుతున్నారని విమర్శించారు. ఏ స్కాంలోనైనా కేసీఆర్‌ కుటుంబ సభ్యులుంటారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-28T20:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising