ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్ర కమిటీతో బండి సమావేశం

ABN, First Publish Date - 2022-04-07T01:50:58+05:30

బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో ఆ పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం అయ్యారు. సమావేశానికి డీకే అరుణ, యాత్ర కమిటీ  ఇంఛార్జ్ మనోహరరెడ్డి తదితరులు  హాజరయ్యారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా  రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర  ప్రారంభం కానున్నది. నియంతృత్వం, కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగిన మెదటవిడత పాదయాత్ర సాగినట్లు బండి తెలిపారు. అందులో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడతున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత పాదయాత్రను  కమలనాథులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేసవికాలం కావటంతో పాదయాత్రకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-07T01:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising