ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిసెస్‌ ఇండియా తెలంగాణగా బైశాలి పాండా

ABN, First Publish Date - 2022-01-19T15:45:58+05:30

మిసెస్‌ ఇండియా తెలంగాణ-2021 టైటిల్‌ విన్నర్‌గా నగరానికి చెందిన బైశాలి పాండా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మిసెస్‌ ఇండియా తెలంగాణ-2021 టైటిల్‌ విన్నర్‌గా నగరానికి చెందిన బైశాలి పాండా నిలిచారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ పేరిట 40-60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు విశాఖపట్నంలో పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. బైశాలి పాండా టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. టైటిల్‌ గెలవడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు. 

Updated Date - 2022-01-19T15:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising