ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామపక్ష నేతల అరెస్టులు శోచనీయం: తమ్మినేని

ABN, First Publish Date - 2022-11-19T02:54:11+05:30

మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం పొంచే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఎంబీ భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయ రాఘవన్‌, బీవీ రాఘవులుతో కలిసి మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాల నేతలను అరెస్టు, గృహ నిర్బంధం చేయటం శోచనీయమన్నారు.

Updated Date - 2022-11-19T02:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising