ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఏపీ ఎంపీ రఘురామ లేఖ

ABN, First Publish Date - 2022-07-05T22:45:31+05:30

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. హైదరాబాద్‌లో తన నివాసం ముందు నిన్న గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, అందులో ఒకరిని పట్టుకొని గచ్చిబౌలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. హైదరాబాద్‌లో తన నివాసం ముందు నిన్న గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, అందులో ఒకరిని పట్టుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని లేఖలో పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వారి నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని, ఇది తనకు, తన కుటుంబ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెక్కీని తేలికగా తీసుకున్నారని, ఏపీ పోలీసులకు ఆయన సహకరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. గచ్చిబౌలి పోలీసులు తన వ్యక్తిగత భద్రత సీఆర్పీఎఫ్ సిబ్బంది‌పై కేసు  నమోదు చేయాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

 

Updated Date - 2022-07-05T22:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising