ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: పోలీసులపై కోపంతో..ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-10-03T23:50:30+05:30

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు మైత్రివనం దగ్గర ఓ వాహనదారుడిని ఆపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు మైత్రివనం దగ్గర ఓ వాహనదారుడిని ఆపారు. దగ్గరకు వచ్చి బైక్‌ తాళం తీసేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వాహనదారుడు తన బండిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఎందుకు ఇలా చేశాడో కారణం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-10-03T23:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising