ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: చెత్తపై కాలేశాడు.. ఒక్కసారిగా పేలుడు.. ఆ తరువాత ఏమైందంటే...

ABN, First Publish Date - 2022-09-26T19:43:08+05:30

నగరంలోని బాల్‌నగర్‌‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ షీలా కాలనీలో సాల్వెంట్ డబ్బా ఒక్కసారిగా పేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బాల్‌నగర్‌‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచషీలా కాలనీలో సాల్వెంట్ డబ్బా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పంచశీల కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న శీను అనే వ్యక్తికి గాయాలయ్యాయి. శ్రీను నడుస్తున్న సమయంలో  చెత్తపై పాదం మోపిన చోట ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో శీను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సదరు వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా... కాలుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు సగం కాలును తొలగించారు. ప్రస్తుతం శ్రీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-09-26T19:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising