ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీఛార్జ్

ABN, First Publish Date - 2022-02-03T02:18:48+05:30

ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‎ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. 

Updated Date - 2022-02-03T02:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising