ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై కేంద్ర మంత్రి గడ్కరీ సమీక్ష

ABN, First Publish Date - 2022-03-16T09:16:53+05:30

హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వినతి పత్రాలు సమర్పించారు. దీంతో గడ్కరీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వెంకట్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు సంస్థ ఆరులైన్లకు రోడ్డును విస్తరించాలని, కానీ నష్టం వచ్చిందని చెబుతూ 6 లైన్ల నిర్మాణం చేయడం లేదని అన్నారు. ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయమై జీఎంఆర్‌ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరించారని వెల్లడించారు. 

Updated Date - 2022-03-16T09:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising