ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19, 20తేదీల్లో హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-07-13T13:47:23+05:30

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జూలై 19మంగళవారం 18.40గంటలకు ప్రత్యేక రైలు(07433) హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 7.50కు తిరుపతి చేరుకుంటుందన్నారు. జూలై 20న 17.20గంటలకు (రైల్‌ నెంబర్‌: 07434) తిరుపతిలో బయలుదేరి, తర్వాత రోజు 8.40గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నా రు. రైళ్లు నల్లగొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా నడుస్తాయి. అలాగే తిరువనంతపురం-సికింద్రాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ సమయాన్ని ఆగస్టు 16 నుంచి సవరిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-13T13:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising