ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: డ్రగ్స్ కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ

ABN, First Publish Date - 2022-04-15T00:54:02+05:30

Hyderabad: డ్రగ్స్ కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మొదటి రోజు విచారణ ముగిసింది. పబ్ మేనేజర్ అనిల్, ఓనర్ అభిషేక్‌ను పోలీసులు విచారించారు. 6 గంటలుగా విడివిడిగా ఇద్దరిని పోలీసులు విచారించారు. అనిల్, అభిషేక్ వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్, అభిషేక్ నుంచి సీజ్ చేసిన ఫోన్స్ డేటా వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పబ్ భాగస్వాములు, అగ్రిమెంట్స్‌పై విచారణ చేపట్టారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌పై అనిల్‌ను ప్రశ్నిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. అభిషేక్ సీడీఆర్‌ లిస్ట్‌ ఆధారంగా దర్యాప్తు అధికారులు ప్రశ్నలు సంధించారు. పబ్‌కు వచ్చిన కస్టమర్ల వివరాలపై అభిషేక్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే గుర్తించిన 10 మంది డ్రగ్స్ పెడ్లర్స్‌ కోణంలో విచారణ చేశారు. నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీ సమక్షంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-15T00:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising